గిట్టుబాటు ధర ఇచ్చేందుకే  కొనుగోలు కేంద్రాలు  : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం కడ్తాల్, ఏక్వాయపల్లి, ఆమనగల్లు లలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని నివాళులర్పించారు.

గిట్టుబాటు ధర ఇచ్చేందుకే  కొనుగోలు కేంద్రాలు  : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే  కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం కడ్తాల్, ఏక్వాయపల్లి, ఆమనగల్లు లలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని నివాళులర్పించారు.