చిలకలూరిపేట వద్ద చీమకుర్తి న్యాయవాది దారుణహత్య

పల్నాడు జిల్లా చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో యడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్‌ హరిప్రసాద్‌ (39) శుక్రవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యారు.

చిలకలూరిపేట వద్ద చీమకుర్తి న్యాయవాది దారుణహత్య
పల్నాడు జిల్లా చిలకలూరిపేట-కోటప్పకొండ మార్గంలో యడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్‌ హరిప్రసాద్‌ (39) శుక్రవారం తెల్లవారుజామున దారుణహత్యకు గురయ్యారు.