జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి
వివిధ శాఖలకు చెందిన అధికారులు జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్కుమార్ ఆదేశించారు. జిల్లా అభివృద్ధిపై మంగళవారం క్యాంప్ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.