పెన్షన్ కోసం ప్రజల ఎదురుచూపులు

ఏపీ ప్రభుత్వ పెన్షన్ల కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏడాదికి అక్షరాల రూ.2400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 2,80,000 మందికి నెలకు రూ.18 కోట్ల చొప్పున పెన్షన్ చెల్లిస్తోంది.

పెన్షన్ కోసం ప్రజల ఎదురుచూపులు
ఏపీ ప్రభుత్వ పెన్షన్ల కోసం ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఏడాదికి అక్షరాల రూ.2400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో 2,80,000 మందికి నెలకు రూ.18 కోట్ల చొప్పున పెన్షన్ చెల్లిస్తోంది.