20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్పై కేసు నమోదు..
ఛత్తీస్గఢ్ శక్తి జిల్లాలోని వేదాంత గ్రూప్ పవర్ ప్లాంట్లో పేలుడు ఘటనపై కేసు నమోదు అయ్యింది. వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ సహా పలువురిపై ఛత్తీస్గఢ్ పోలీసులు గురువారం నాడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.