పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పనుల్లో అక్రమాలు

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో చేపట్టిన పనుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి అప్పటి డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) ఎస్‌.చిరంజీవులు (ప్రస్తుతం రిటైర్డ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పనుల్లో అక్రమాలు
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో చేపట్టిన పనుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి అప్పటి డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ) ఎస్‌.చిరంజీవులు (ప్రస్తుతం రిటైర్డ్‌)పై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది.