పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
పోస్ట్ డెలవరీ డిప్రెషన్తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
మియాపూర్లో ఓ మహిళ తన ఆరు నెలల చిన్నారితో కలిసి అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రెండో బిడ్డ జననం తర్వాత తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్న ఈషా సాహు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మియాపూర్లో ఓ మహిళ తన ఆరు నెలల చిన్నారితో కలిసి అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రెండో బిడ్డ జననం తర్వాత తీవ్ర డిప్రెషన్తో బాధపడుతున్న ఈషా సాహు ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.