మా హెచ్చరిక వల్లే విద్యుదుత్పత్తి నిలిపివేత: జూపల్లి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజా ప్రతినిధుల సంయుక్త హెచ్చరిక వల్లే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ సర్కారు జల విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

మా హెచ్చరిక వల్లే విద్యుదుత్పత్తి నిలిపివేత: జూపల్లి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రజా ప్రతినిధుల సంయుక్త హెచ్చరిక వల్లే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీ సర్కారు జల విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.