ముగిసిన ఎప్‌‌‌‌సెట్ అగ్రికల్చర్,ఫార్మసీ పరీక్షలు

టీజీ ఎప్‌‌‌‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ర్టీమ్ విద్యార్థులకు నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. రెండ్రోజుల పాటు జరిగిన ఈ పరీక్షలకు 93.38శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ముగిసిన ఎప్‌‌‌‌సెట్ అగ్రికల్చర్,ఫార్మసీ పరీక్షలు
టీజీ ఎప్‌‌‌‌సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ర్టీమ్ విద్యార్థులకు నిర్వహించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ మంగళవారంతో ప్రశాంతంగా ముగిశాయి. రెండ్రోజుల పాటు జరిగిన ఈ పరీక్షలకు 93.38శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.