మరోసారి రికార్డు సృష్టించిన కేపీహెచ్బీ హౌసింగ్ బోర్డు వేలం.. గజం ఎంతంటే..
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన హౌసింగ్ బోర్డు వేలం మరోసారి రికార్డు సృష్టించింది. ఈ వేలంలో గజం భూమి ధర రూ.2.65 లక్షలకు చేరుకోవడం రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనంగా మారింది.