రంగు మారిన సోయా కొనాలె..బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడి

రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ​చేస్తూ శనివారం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్​ నాయకులు చేపట్టిన ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​శంకర్ ​ఇండ్ల ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

రంగు మారిన సోయా కొనాలె..బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీ, ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడి
రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ​చేస్తూ శనివారం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్​ నాయకులు చేపట్టిన ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్​శంకర్ ​ఇండ్ల ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.