రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎజెండా ఏమిటనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి తొలిసారి ప్రసంగించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఎజెండా ఏమిటనే దానిపై మాత్రం స్పష్టత లేదు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం కేంద్రం తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోయిన అనంతరం ప్రధాని జాతినుద్దేశించి తొలిసారి ప్రసంగించనుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.