ఉద్యమకారుల గుర్తింపునకు టీజేఏసీ మద్దతు..250 గజాల స్థలం, పెన్షన్, ఉచిత వైద్యం అందించాలి :  చైర్‌‌‌‌పర్సన్ కే కేశవరావు

రాజకీయాలకు అతీతంగా నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియకు నాటి టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం అమరవీరుల స్మారక చిహ్నం కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించింది.

ఉద్యమకారుల గుర్తింపునకు టీజేఏసీ మద్దతు..250 గజాల స్థలం, పెన్షన్, ఉచిత వైద్యం అందించాలి :  చైర్‌‌‌‌పర్సన్ కే కేశవరావు
రాజకీయాలకు అతీతంగా నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియకు నాటి టీజేఏసీ స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శనివారం అమరవీరుల స్మారక చిహ్నం కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం నిర్వహించింది.