ఐక్యంగా ఉంటే బాహ్య శక్తులు ఏమీ చేయలేవు

కులాలకు అతీతంగా హిందూ సమాజం ఏకం కావాలని, సామాజిక సమరసత ద్వారానే దేశాన్ని బలోపేతం చేయగలమని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చెప్పారు.

ఐక్యంగా ఉంటే బాహ్య శక్తులు ఏమీ చేయలేవు
కులాలకు అతీతంగా హిందూ సమాజం ఏకం కావాలని, సామాజిక సమరసత ద్వారానే దేశాన్ని బలోపేతం చేయగలమని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చెప్పారు.