‘ఒక్క సంతకంతో ఆయిల్ నిల్వలు విడుదల చేయడానికి మనది భారత్ కాదు’.. పాక్ మంత్రి వ్యాఖ్యలు వైరల్

ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం అత్యంత తీవ్రంగా ఉంది. యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే ఆ దేశం పొదుపు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆఫీసు పనిదినాలను కుదింపు, విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు, ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహణ ఇలాంటి చర్యలు తీసుకుంది. అయినా కానీ, దాయాదిని ఈ చర్యలు కాపాడలేకపోతున్నాయి. ఎందుకంటే వారి దగ్గర రిజర్వ్ నిల్వలు లేకపోవడమే. తాజాగా, ఆ దేశ పెట్రోలియం మంత్రి భారత్‌తో పరిస్థితిని పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ఒక్క సంతకంతో ఆయిల్ నిల్వలు విడుదల చేయడానికి మనది భారత్ కాదు’.. పాక్ మంత్రి వ్యాఖ్యలు వైరల్
ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభం అత్యంత తీవ్రంగా ఉంది. యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే ఆ దేశం పొదుపు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆఫీసు పనిదినాలను కుదింపు, విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు, ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహణ ఇలాంటి చర్యలు తీసుకుంది. అయినా కానీ, దాయాదిని ఈ చర్యలు కాపాడలేకపోతున్నాయి. ఎందుకంటే వారి దగ్గర రిజర్వ్ నిల్వలు లేకపోవడమే. తాజాగా, ఆ దేశ పెట్రోలియం మంత్రి భారత్‌తో పరిస్థితిని పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.