కూటమికి మరక అంటించే ప్రయత్నం..: మంత్రి కొండపల్లి
‘అప్పుడు వివేకానందరెడ్డి హత్య కేసును రాజకీయం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నెట్టాలని చూశారు. ఇప్పుడేమో దస్తగిరి హత్యపై అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.