చైనా పెట్టుబడులపైనే బంగ్లాదేశ్ కన్ను! తీస్తా తర్వాత మోంగ్లా పోర్టును చైనాకు అప్పగింత !

తీస్తా నది ప్రాజెక్టు వివాదం మరువక ముందే, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనాతో మరో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది భారతదేశానికి దౌత్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అంతకుముందు భారత్‌కు కేటాయించిన అత్యంత కీలకమైన మోంగ్లా ఓడరేవు (Mongla Port) ప్రాజెక్టులో బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాతో చేతులు కలిపింది. చైనా రాజధాని బీజింగ్‌లో జూన్ 25న ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.

చైనా పెట్టుబడులపైనే బంగ్లాదేశ్ కన్ను! తీస్తా తర్వాత మోంగ్లా పోర్టును చైనాకు అప్పగింత !
తీస్తా నది ప్రాజెక్టు వివాదం మరువక ముందే, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనాతో మరో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది భారతదేశానికి దౌత్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అంతకుముందు భారత్‌కు కేటాయించిన అత్యంత కీలకమైన మోంగ్లా ఓడరేవు (Mongla Port) ప్రాజెక్టులో బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాతో చేతులు కలిపింది. చైనా రాజధాని బీజింగ్‌లో జూన్ 25న ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.