చేపల వేటకు వెళ్లి శవాలుగా మారిన మామ అల్లుడు.. బైక్‌కు శవాలను కట్టేసిన అమానుష ఘటన!

కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న గొల్లపాలెం గ్రామంలో చేపల వేటకని వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

చేపల వేటకు వెళ్లి శవాలుగా మారిన మామ అల్లుడు.. బైక్‌కు శవాలను కట్టేసిన అమానుష ఘటన!
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో అత్యంత అమానుషమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్న గొల్లపాలెం గ్రామంలో చేపల వేటకని వెళ్లిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.