జీఎం కార్యాలయం ఎదుట ధర్నా

సింగరేణి కార్మికులకు మెడికల్‌ బోర్డ్‌ నిర్వహించాలని, మారు పేర్ల సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయా లని శనివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జీఎం కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. గోదావరిఖని విఠల్‌ నగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ నుండి ఆర్‌జీ-1 జీఎం కార్యా లయం వరకు ర్యాలీ చేపట్టారు.

జీఎం కార్యాలయం  ఎదుట ధర్నా
సింగరేణి కార్మికులకు మెడికల్‌ బోర్డ్‌ నిర్వహించాలని, మారు పేర్ల సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయా లని శనివారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జీఎం కార్యాల యం ఎదుట ధర్నా నిర్వహించారు. గోదావరిఖని విఠల్‌ నగర్‌ హనుమాన్‌ టెంపుల్‌ నుండి ఆర్‌జీ-1 జీఎం కార్యా లయం వరకు ర్యాలీ చేపట్టారు.