ఢిల్లీ వేదికగా నేడే ఇండియా కూటమి కీలక భేటీ.. కేంద్రంపై పోరాటమే ఎజెండా.. 23 పార్టీలు హాజరు

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, సుదూర లక్ష్యంగా 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. దేశవ్యాప్త ఉమ్మడి ప్రజా పోరాటాలే ప్రధాన ఎజెండాతో సాగనున్న ఈ భేటీకి 23 ప్రతిపక్ష పార్టీలు హాజరవుతున్నాయి. డీఎంకే, ఆమ్ ఆద్మీ వంటి కొన్ని పార్టీలు ఈ భేటీకి దూరంగా ఉంటుండగా.. ఇటీవలే తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే వంటి పార్టీలు కొత్తగా ఇండియా కూటమిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ వేదికగా నేడే ఇండియా కూటమి కీలక భేటీ.. కేంద్రంపై పోరాటమే ఎజెండా.. 23 పార్టీలు హాజరు
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, సుదూర లక్ష్యంగా 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు విపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఇందులో భాగంగానే నేడు ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. దేశవ్యాప్త ఉమ్మడి ప్రజా పోరాటాలే ప్రధాన ఎజెండాతో సాగనున్న ఈ భేటీకి 23 ప్రతిపక్ష పార్టీలు హాజరవుతున్నాయి. డీఎంకే, ఆమ్ ఆద్మీ వంటి కొన్ని పార్టీలు ఈ భేటీకి దూరంగా ఉంటుండగా.. ఇటీవలే తమిళనాడులో అధికారంలోకి వచ్చిన టీవీకే వంటి పార్టీలు కొత్తగా ఇండియా కూటమిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.