ఎల్‌జీ పాలిమర్స్‌తో ఎందుకు పరిహారం ఇప్పించలేదు?

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 మే 7న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరిన్‌ విషవాయువు లీకై పన్నెండు మంది మృతిచెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.

ఎల్‌జీ పాలిమర్స్‌తో ఎందుకు పరిహారం ఇప్పించలేదు?
జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 మే 7న ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరిన్‌ విషవాయువు లీకై పన్నెండు మంది మృతిచెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు.