ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలి

లోటు వర్షపాతం నమోదవు తున్నందున, ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్స హించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబులు ఆదేశించారు.

ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించాలి
లోటు వర్షపాతం నమోదవు తున్నందున, ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్స హించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబులు ఆదేశించారు.