భూ వివాదంలో లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఫ్యామిలీ.. రక్షణ కల్పించమని కలెక్టర్కు రిక్వెస్ట్

లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో కంప్లైంట్ చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని తన కుటుంబానికి చెందిన 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఆక్రమించారంటూ ప్రజా సమస్యల వేదికలో పాల్గొని జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి వినతిపత్రం అందించారు.

భూ వివాదంలో లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ ఫ్యామిలీ.. రక్షణ కల్పించమని కలెక్టర్కు రిక్వెస్ట్
లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లో కంప్లైంట్ చేశారు. యలమంచిలి మండలం దొడ్డిపట్లలోని తన కుటుంబానికి చెందిన 5 సెంట్ల ఉమ్మడి స్థలం ఆక్రమించారంటూ ప్రజా సమస్యల వేదికలో పాల్గొని జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి వినతిపత్రం అందించారు.