రోజుకు రూ. కోటి పోతున్నయ్.. జనాలను కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్
రోజుకు రూ. కోటి పోతున్నయ్.. జనాలను కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్
సైఫాబాద్ : సైబర్ నేరాల నెట్వర్క్కు మ్యూల్ అకౌంట్లు, ఘోస్ట్ సిమ్లే ప్రధాన ఆధారమని, వాటిని పూర్తిగా నిర్మూలించినప్పుడే డిజిటల్ మోసాలను అరికట్టగలమని సిటీ సీపీ సజ్జనార్ అన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 కు ఫోన్చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలుమెరుగుపడతాయన్నారు.
సైఫాబాద్ : సైబర్ నేరాల నెట్వర్క్కు మ్యూల్ అకౌంట్లు, ఘోస్ట్ సిమ్లే ప్రధాన ఆధారమని, వాటిని పూర్తిగా నిర్మూలించినప్పుడే డిజిటల్ మోసాలను అరికట్టగలమని సిటీ సీపీ సజ్జనార్ అన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 కు ఫోన్చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలుమెరుగుపడతాయన్నారు.