kumaram bheem asifabad- ఆకలి చదువులు

జిల్లాలో ఇంటర్‌ విద్యార్థులకు ఇంకా మఽధ్మాహ్న భోజనం పథకం అమలు కాక పోవడంతో ఆకలితోనే చదువు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిం చడంతో పాటు పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది

kumaram bheem asifabad- ఆకలి చదువులు
జిల్లాలో ఇంటర్‌ విద్యార్థులకు ఇంకా మఽధ్మాహ్న భోజనం పథకం అమలు కాక పోవడంతో ఆకలితోనే చదువు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిం చడంతో పాటు పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది