వైద్యులను నియమించాలని నిరసన దీక్ష

మాతా శిశువు ఆసుపత్రిలో వెద్యులను నియమించాలని, లేని పక్షంలో మహిళలతో కలిసి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని మంథని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ హెచ్చరించారు.

వైద్యులను నియమించాలని నిరసన దీక్ష
మాతా శిశువు ఆసుపత్రిలో వెద్యులను నియమించాలని, లేని పక్షంలో మహిళలతో కలిసి నిరవధిక నిరాహార దీక్షలు చేపడుతామని మంథని మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ హెచ్చరించారు.