రైతు భరోసా సాయం రూ.207 కోట్లు

వానాకాలం సాగుకు ఎరువులు, విత్తనాలు కొనేందుకు రైతులు ఎదురుచూడకుండా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతు భరోసా పథకం కింద జిల్లాకు చెందిన రైతులందరికీ తొమ్మిది రోజుల్లో ముందు ప్రకటించిన విధంగానే వారివారి ఖాతాల్లో ఎకరాకు 6వేల రూపాయల చొప్పున 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు భరోసా సాయాన్ని అందించారు.

రైతు భరోసా సాయం రూ.207 కోట్లు
వానాకాలం సాగుకు ఎరువులు, విత్తనాలు కొనేందుకు రైతులు ఎదురుచూడకుండా ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతు భరోసా పథకం కింద జిల్లాకు చెందిన రైతులందరికీ తొమ్మిది రోజుల్లో ముందు ప్రకటించిన విధంగానే వారివారి ఖాతాల్లో ఎకరాకు 6వేల రూపాయల చొప్పున 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు భరోసా సాయాన్ని అందించారు.