రామ మందిరంలో చోరీ మహాపాపం : దీనిపై సుప్రీంకోర్టుతో విచారణ జరపాలి : కన్హయ్య కుమార్

అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీని కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ మహాపాపంగా అభివర్ణించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరారు.

రామ మందిరంలో చోరీ మహాపాపం : దీనిపై సుప్రీంకోర్టుతో విచారణ జరపాలి : కన్హయ్య కుమార్
అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీని కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ మహాపాపంగా అభివర్ణించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కోరారు.