శారదా పీఠం భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదానికి ముగింపు

శారదా పీఠానికి కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోడానికి కుట్రలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై వివాదం రేగడంతో ఆ భూములకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు ఎకరాల భూమి పీఠానికే కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదని, సాంకేతిక కారణాలతో ఆ ఎత్తైన ప్రాంతం నీటి సరఫరాకు అనుకూలంగా ఉంటుందని భావించినట్టు స్పష్టం చేసింది.

శారదా పీఠం భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదానికి ముగింపు
శారదా పీఠానికి కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోడానికి కుట్రలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. దీనిపై వివాదం రేగడంతో ఆ భూములకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు ఎకరాల భూమి పీఠానికే కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది. తాము ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదని, సాంకేతిక కారణాలతో ఆ ఎత్తైన ప్రాంతం నీటి సరఫరాకు అనుకూలంగా ఉంటుందని భావించినట్టు స్పష్టం చేసింది.