శ్రీవారి ఆలయ పునర్నిర్మాణ పనులు షురూ

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలయ నిర్మాణ పనులకు రూ.110 కోట్లు మంజూరు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

శ్రీవారి ఆలయ పునర్నిర్మాణ పనులు షురూ
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆలయ నిర్మాణ పనులకు రూ.110 కోట్లు మంజూరు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.