ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టేసిన కోర్టు.. సత్యమేవ జయతే అంటూ తొలిసారి స్పందించిన కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో.. తాను మొదటి నుంచీ చెబుతున్నదే నిజమైందని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ కేసును కోర్టు కొట్టేవేయడంపై స్పందించిన కవిత.. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలిపారు. రాజకీయ కక్షతో కేసు పెట్టారని.. ఈ కేసులో నుంచి తాను కడిగిన ముత్యంలా వస్తానని చెప్పానని.. ఇప్పుడు అదే జరిగిందని తెలిపారు. తన కుటుంబం క్షోభను అనుభవించిందని.. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టేసిన కోర్టు.. సత్యమేవ జయతే అంటూ తొలిసారి స్పందించిన కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో.. తాను మొదటి నుంచీ చెబుతున్నదే నిజమైందని కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఈ కేసును కోర్టు కొట్టేవేయడంపై స్పందించిన కవిత.. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలిపారు. రాజకీయ కక్షతో కేసు పెట్టారని.. ఈ కేసులో నుంచి తాను కడిగిన ముత్యంలా వస్తానని చెప్పానని.. ఇప్పుడు అదే జరిగిందని తెలిపారు. తన కుటుంబం క్షోభను అనుభవించిందని.. తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.