హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ నియమితులయ్యారు.

హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు
ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్‌, చింతలపూడి పురుషోత్తం కుమార్‌ నియమితులయ్యారు.