18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరుకును సురక్షితంగా భారత్ చేర్చాం: రాజ్నాథ్ సింగ్
18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరుకును సురక్షితంగా భారత్ చేర్చాం: రాజ్నాథ్ సింగ్
ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నడుమ భారత నౌకాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. 18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరుకును సురక్షితంగా భారత్ చేర్చిందని తెలిపారు.
ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితుల నడుమ భారత నౌకాదళం దేశ ఆర్థిక స్థిరత్వానికి బలమైన రక్షణ కవచంగా నిలిచిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. 18 నౌకల్లో రూ.9వేల కోట్ల సరుకును సురక్షితంగా భారత్ చేర్చిందని తెలిపారు.