2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి ఇళ్లు కూడా నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

2 లక్షల మందికి ఇళ్ల స్థలాలు
రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడంతోపాటు అవసరమైన వారికి ఇళ్లు కూడా నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.