చివరి గింజ వరకు కొంటాం.. ఆందోళన వద్దు : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్

అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.

చివరి గింజ వరకు కొంటాం.. ఆందోళన వద్దు : సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్  జైన్
అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు.