సర్కారు బడుల్లో సమ్మర్ జోష్..మే 11 నుంచి 25 వరకు క్యాంప్లు
సర్కారు బడుల్లో సమ్మర్ జోష్..మే 11 నుంచి 25 వరకు క్యాంప్లు
వేసవి సెలవుల్లో సర్కారు బడుల విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 533 పీఎంశ్రీ హైస్కూళ్లలో ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్లను ఏర్పాటు చేస్తున్నారు
వేసవి సెలవుల్లో సర్కారు బడుల విద్యార్థులకు ఆటపాటలతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 533 పీఎంశ్రీ హైస్కూళ్లలో ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు సమ్మర్ క్యాంప్లను ఏర్పాటు చేస్తున్నారు