పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉంటది: హుజురాబాద్ ఘటనపై బీజేపీ స్టేట్ చీఫ్ స్పందన
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తూ భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారత శౌర్యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు అన్నారు.