Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని
Andhra News: శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా.. ఊహించని
అదో శ్మశానం.. సాధారణంగా ఆ ప్రాంతంలో అంత్యక్రియల సమయంలో తప్ప ఎప్పుడూ అలికిడే ఉండదు.. పగటిపూట కూడా అక్కడికి వెళ్లే సాహసం చేయరు. అలాంటి స్మశాన వాటికను గుర్తు తెలియని ముగ్గరు వ్యక్తులు కనిపించడం కాస్త అనుమానానికి దారి తీసింది. ఈ విషయం కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకొని నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకూ వాళ్లు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అదో శ్మశానం.. సాధారణంగా ఆ ప్రాంతంలో అంత్యక్రియల సమయంలో తప్ప ఎప్పుడూ అలికిడే ఉండదు.. పగటిపూట కూడా అక్కడికి వెళ్లే సాహసం చేయరు. అలాంటి స్మశాన వాటికను గుర్తు తెలియని ముగ్గరు వ్యక్తులు కనిపించడం కాస్త అనుమానానికి దారి తీసింది. ఈ విషయం కాస్త పోలీసుల వరకు వెళ్లడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకొని నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకూ వాళ్లు అక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.