వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ, దోషుల ఆస్తులు జప్తు చేస్తామని తెలిపారు.
వేట్లపాలెం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు, మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆయన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ, దోషుల ఆస్తులు జప్తు చేస్తామని తెలిపారు.