తెలంగాణ
సోషల్ మీడియా లో వేధింపుల పై యాంకర్ విష్ణుప్రియ ఫిర్యాదు
సోషల్ మీడియాలో వేధింపులు వస్తున్నాయంటూ యాంకర్ విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించారు....
నేడు( మే23) యాదగిరిగుట్టకు సీఎం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి...
జగిత్యాల జిల్లాలోని అంజన్న హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి రూ.1,08,64,164...
హనుమకొండ జిల్లాలో అక్రమ గ్రానైట్ దందా గుట్టురట్టు
ఎలాంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఐదారేండ్ల నుంచి దందా సాగిస్తున్న...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతతో స్కూటీ దగ్ధం
ఎండ తీవ్రతతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఓ స్కూటీ దగ్ధమైంది....
జిన్నారం మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎన్ఆర్ఐ ధర్నా
తన పట్టా భూమిని వేరొకరి పేరిట మార్చారని పేర్కొంటూ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ఎన్ఆర్ఐ...
సీఎంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం : ఎంపీ బలరాం నాయక్
‘సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు.. కేటీఆర్ ఖబర్దార్’...
ధాన్యం కొనుగోళ్లపై సీఎం చెప్పేవన్నీ అబద్ధాలే : బీజేఎల్పీ...
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని...
బ్యాంకాక్ నుంచి సిటీకి గంజాయి... శంషాబాద్ ఎయిర్పోర్టులో...
గండిపేట, వెలుగు: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని...
హైదరాబాద్ లో ఆ 15 నిమిషాల్లోనే రోడ్లపైకి 2 లక్షల వాహనాలు...
గచ్చిబౌలి, వెలుగు : స్కూల్స్ముగిసే టైంలో కేవలం15 నిమిషాల వ్యవధిలోనే సైబరాబాద్ వ్యాప్తంగా...
సరస్వతీ పుష్కరాలు.. కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.....
తెలంగాణలో తొలిసారిగా సరస్వతీ నది అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి. భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ...
తెలంగాణపై నిప్పుల వర్షం.. 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు,...
తెలంగాణలో భానుడి ఉగ్రరూపానికి వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. శుక్రవారం రికార్డు...
తిరుమలలో భక్తుల రద్దీ.. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా మరో 100కు...
తిరుమలలో భక్తుల రద్దీ నిర్వహణకు టీటీడీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లు,...
28న బక్రీద్.. శాఖాపరమైన పరీక్షలు వాయిదా
ఈ నెల 28న బక్రీద్(ఈదుల్ జుహా) జరగనుంది. వాస్తవానికి ఈ నెల 27వ తేదీన బక్రీద్ పండుగ...
డయాలసిస్ బాధితులకు చేయూత పెన్షన్లు
రాష్ట్రంలోని కొత్తగా మరో 2,356 మంది డయాలసిస్ బాధితులకు చేయూత పెన్షన్లను రాష్ట్ర...
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా
తెలంగాణ విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి...