Free Meal : పారిశుద్ధ్య కార్మికులకు 'ఉచిత భోజన పథకం' ప్రారంభం
తమిళనాడులోని పట్టణ స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఉచిత భోజన పథకాన్ని' ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ సోమవారం విస్తరించారు.