Kishan Reddy: పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. మీరు పండించిన ప్రతి కిలో కొంటాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?

తెలంగాణ రైతులు పండించే ప్రతి కిలో పత్తిని కేంద్రం కొనుగోలు చేస్తుందని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు తగ్గినా రైతులకు నష్టం రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ తగ్గించడానికి కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. డబ్బు నేరుగా ఖాతాల్లోకి జమ అవుతుందని, అవినీతికి తావుండదని స్పష్టం చేశారు.

Kishan Reddy: పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. మీరు పండించిన ప్రతి కిలో కొంటాం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..?
తెలంగాణ రైతులు పండించే ప్రతి కిలో పత్తిని కేంద్రం కొనుగోలు చేస్తుందని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ధరలు తగ్గినా రైతులకు నష్టం రాకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ తగ్గించడానికి కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. డబ్బు నేరుగా ఖాతాల్లోకి జమ అవుతుందని, అవినీతికి తావుండదని స్పష్టం చేశారు.