kumaram bheem asifabad- ఆకలి తీర్చేలా.. హాజరు పెంచేలా..
kumaram bheem asifabad- ఆకలి తీర్చేలా.. హాజరు పెంచేలా..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026-27 సంవత్సరం నుంచి మధ్యాహ్నభోజనం అమలు చేయాలని గత నెల 23న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి పవరకు పాఠశాల స్థాయిలోనే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఈ పథకం ప్రవేశపెడితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం ఏమీ తినకుండానే కళాశాలకు హాజరవుతుంటారు
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026-27 సంవత్సరం నుంచి మధ్యాహ్నభోజనం అమలు చేయాలని గత నెల 23న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి పవరకు పాఠశాల స్థాయిలోనే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఈ పథకం ప్రవేశపెడితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం ఏమీ తినకుండానే కళాశాలకు హాజరవుతుంటారు