సేఫ్టీ పద్ధతిలో డ్రైవింగ్ చేయాలి
యువత డ్రైవింగ్లో సేఫ్టీ పద్ధతిని పాటించాలని రోడ్ సేఫ్టీ ఐజీ రమేష్ నాయుడు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం చొప్పదండిలో అరైవ్ అలైవ్, రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.