జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా అధికారులు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన, కంప్యూటర్ డేటా ఎంట్రీ, నమోదు, శిక్షణ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా అధికారులు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన, కంప్యూటర్ డేటా ఎంట్రీ, నమోదు, శిక్షణ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.