Telangana: తండ్రిని దారుణం కొట్టి చంపిన భార్య, కొడుకు.. తెలంగాణలో ఘాతుకం..

సంగారెడ్డి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వృద్దుడిని భార్య, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయాలతో వృద్దుడు ప్రాణాలు విడిచాడు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Telangana: తండ్రిని దారుణం కొట్టి చంపిన భార్య, కొడుకు.. తెలంగాణలో ఘాతుకం..
సంగారెడ్డి జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వృద్దుడిని భార్య, కుమారుడు కలిసి దారుణంగా హత్య చేశారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయాలతో వృద్దుడు ప్రాణాలు విడిచాడు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే..