Triple IT ట్రిపుల్‌ ఐటీకి మన్యం విద్యార్థులు

Manyam Students Secure Seats in Triple IT మన్యం జిల్లా నుంచి 173 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు అర్హత సాధించారు. టెన్త్‌ అనంతరం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు వారంతా ఎంపికయ్యారు.

Triple IT ట్రిపుల్‌ ఐటీకి మన్యం విద్యార్థులు
Manyam Students Secure Seats in Triple IT మన్యం జిల్లా నుంచి 173 మంది విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలకు అర్హత సాధించారు. టెన్త్‌ అనంతరం ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సుకు వారంతా ఎంపికయ్యారు.