'అస్సాంలో బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లింల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది': హిమంత బిశ్వ శర్మ

అస్సాం రాష్ట్ర జనాభా గ్రాఫు వేగంగా మారిపోతోందని.. ఇది స్వదేశీ అస్సామీల అస్తిత్వానికే పెను ముప్పుగా పరిణమించబోతోందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శనివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లింల జనాభా పెరుగుదలపై షాకింగ్ గణాంకాలను వెల్లడించారు. 2011లో 31 శాతంగా ఉన్న వీరి జనాభా.. వచ్చే 2027 సెన్సస్ నివేదిక నాటికి ఏకంగా 40 శాతానికి చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు.

'అస్సాంలో బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లింల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది': హిమంత బిశ్వ శర్మ
అస్సాం రాష్ట్ర జనాభా గ్రాఫు వేగంగా మారిపోతోందని.. ఇది స్వదేశీ అస్సామీల అస్తిత్వానికే పెను ముప్పుగా పరిణమించబోతోందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శనివారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ మూలాలున్న ముస్లింల జనాభా పెరుగుదలపై షాకింగ్ గణాంకాలను వెల్లడించారు. 2011లో 31 శాతంగా ఉన్న వీరి జనాభా.. వచ్చే 2027 సెన్సస్ నివేదిక నాటికి ఏకంగా 40 శాతానికి చేరుకుంటుందని ఆయన అంచనా వేశారు.