ఏపీకి ఐటీ దిగ్గజాలు బారులు: టీడీపీ ఎంపీ హరీశ్‌

దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా మార్చాలన్న లక్ష్యసాధనలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తోందని టీడీపీ ఎంపీ జీఎం హరీశ్‌ బాలయోగి అన్నారు.

ఏపీకి ఐటీ దిగ్గజాలు బారులు: టీడీపీ ఎంపీ హరీశ్‌
దేశాన్ని 2047 నాటికి వికసిత భారత్‌గా మార్చాలన్న లక్ష్యసాధనలో ఆంధ్రప్రదేశ్‌ కీలక పాత్ర పోషిస్తోందని టీడీపీ ఎంపీ జీఎం హరీశ్‌ బాలయోగి అన్నారు.