మహబూబ్ నగర్ జిల్లాలో 5 తులాల బంగారం, అరకిలో వెండి చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండల కేంద్రానికి చెందిన సింగం బుడ్డయ్య బుధవారం పని నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు.

మహబూబ్ నగర్ జిల్లాలో  5 తులాల బంగారం, అరకిలో వెండి చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగాల మండల కేంద్రానికి చెందిన సింగం బుడ్డయ్య బుధవారం పని నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లాడు.